Kisan Nidhi
-
#India
రైతులకు శుభవార్త.. 13న పీఎం కిసాన్ నిధుల విడుదల
PM Kisan దేశంలోని రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పీఎం కిసాన్ 22వ విడత నిధులను ఈ నెల 13న రైతుల ఖాతాలో జమ చేయనున్నట్లు వెల్లడించింది. ప్రధాని నరేంద్ర మోదీ అసోం పర్యటన నేపథ్యంలో శుక్రవారం గువాహటి వేదికగా నిధులు విడుదల చేస్తారని తెలిపింది. రైతాంగానికి పెట్టుబడి సాయం అందించేందుకు తీసుకొచ్చిన ఈ పథకం కింద కేంద్రం దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు ఏటా రూ. 6 వేలు అందిస్తోంది. 2019 లో ఎన్డీయే […]
Date : 11-03-2026 - 10:54 IST -
#India
PM KISAN NIDHI: రైతులకు శుభవార్త..దీపావళికి ముందే పీఎం కిసాన్ నిధులు జమ..రైతుల ఖాతాకు 20వేల కోట్లు..!!
12వ విడత పీఎం కిసాన్ నిధి రెండు వేల రూపాయల కోసం రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసారి 10కోట్లకు పైగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి దాదాపు 20వేల కోట్ల రూపాయలు జమ అయ్యే అవకాశం ఉంది.
Date : 09-10-2022 - 7:15 IST