Kinjarapu Atchannaidu
-
#Andhra Pradesh
AP Budget 2024: వ్యవసాయ శాఖ బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి అచ్చెన్నాయుడు
ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు రాష్ట్ర వ్యవసాయ బడ్జెట్ను రూ.43,402 కోట్లతో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ లో వ్యవసాయం ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించడంతో పాటు, గ్రామీణ అభివృద్ధికి మరింత ప్రాధాన్యం ఇవ్వడమే లక్ష్యంగా ఉంది.
Date : 11-11-2024 - 12:06 IST -
#Andhra Pradesh
Atchannaidu : అచ్చెన్నాయుడి ఇంట విషాదం..
90 ఏళ్ల కళావతమ్మ గత కొంతకాలంగా వయోభారంతో వచ్చిన సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు
Date : 31-03-2024 - 8:56 IST -
#Andhra Pradesh
AP TDP: నాలుగున్నరేళ్లలో ఏపీ అప్పులు 10 లక్షల కోట్లకు పెరిగాయి: అచ్చెన్నాయుడు
AP TDP: తెలుగుదేశం రాష్ట్రానికి చెందిన కింజరాపు అచ్చెన్నాయుడు ముఖ్యమంత్రి వైఎస్ ప్రభుత్వ పనితీరును తిప్పికొట్టేందుకు ప్రయత్నించారు. తాను ఇచ్చిన హామీల్లో 99 శాతం నెరవేర్చామని జగన్మోహన్రెడ్డి చెబుతున్నాడని మండిపడ్డారు. జగన్ రెడ్డి అమలులో 85% వైఫల్యం – పుస్తకాన్ని అచ్చెన్నాయుడు విడుదల చేశారు. వాస్తవానికి జగన్ మోహన్ రెడ్డి తాను ఇచ్చిన 730 హామీల్లో 100 మాత్రమే నిలబెట్టుకున్నారని, ఇది కేవలం 15 శాతం విజయాన్ని సూచిస్తుందని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ తన పార్టీ మేనిఫెస్టోను […]
Date : 29-12-2023 - 12:34 IST -
#Andhra Pradesh
MLA Roja: అదే జరిగితే నగరిలో పోటీ చేయను.. రోజా సంచలన ప్రకటన..!
ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రంజుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఇక తాజాగా వైసీపీ ఎమ్మెల్యే రోజా, టీడీపీ నేత అచ్చెన్నాడుకు మధ్య టగ్ ఆఫ్ వార్ ఓ రేంజ్లో కొనసాగుతతోంది. ఈ నేపధ్యంలో రోజా అండ్ అచ్చెన్నలు పరస్పరం రాజీనామా సవాళ్ళు చేసుకోవడం ఇప్పుడు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. కృష్ణా జిల్లాలోని హనుమాన్ జంక్షన్లో టీడీపీ రైతు విభాగం తాజాగా ఓ సమావేశం ఏర్పాటు […]
Date : 09-03-2022 - 11:56 IST -
#Andhra Pradesh
YS Jagan : నిరూపిస్తే రాజీనామా చేస్తా.. జగన్ సంచలన వ్యాఖ్యలు..!
ఆంధ్రప్రదేశ్లో సోమవారం నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారభమయిన సంగతి తెలిసిందే. అయితే సభలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగం మొదలు కాగానే టీడీపీ సభ్యులు పెద్ద ఎత్తున రచ్చ చేసి, అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో అసెంబ్లీలో సోమవారం నాటి పరిణామాలపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. ఈ క్రమంలో సభలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ సభ్యుల తీరును తప్పుబట్టారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగం సందర్భంగా […]
Date : 08-03-2022 - 11:36 IST