Key Decision
-
#Telangana
Sonia Gandhi: సోనియాను బరిలో దింపేందుకు టీపీసీసీ పట్టు, అధినేత్రి అంగీకరించేనా!
Sonia Gandhi: తెలంగాణ నుంచి పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి టీపీసీసీ విజ్ఞప్తి చేసినట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. తెలంగాణపై గౌరవం ఉన్నవారు సోనియాగాంధీకి మద్దతిస్తారని, వచ్చే లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టకుండా ఏకగ్రీవంగా ఎన్నుకుంటారని అన్నారు. ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో సోనియాగాంధీ ముందున్నారని గుర్తు చేశారు. మిషన్ భగీరథ పథకంలో జరిగిన అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నివేదిక విడుదల […]
Published Date - 06:59 PM, Mon - 8 January 24 -
#Telangana
CM Revanth: తెలంగాణ అంతటా పారిశ్రామిక వృద్ధికి మెగా మాస్టర్ పాలసీ: సీఎం రేవంత్
CM Revanth: 2050 నాటికి తెలంగాణ అంతటా పారిశ్రామిక వృద్ధి జరగాలనే లక్ష్యంతో మెగా మాస్టర్ పాలసీ రూపకల్పన చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం సెక్రటేరియట్లో భారత పారిశ్రామిక సమాఖ్య (సీఐఐ) ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. తెలంగాణ ప్రాంతంలో 1994 నుంచి 2004 వరకు పరిశ్రమల అభివృద్ధికి అనుసరించిన ఫార్ములా ఒక తీరుగా ఉంటే, 2004 నుంచి 2014 వరకు అది మరో మెట్టుకు చేరుకుందని తెలిపారు. రాబోయే రోజుల్లో ఇది అత్యున్నత వృద్ధి దశకు […]
Published Date - 09:16 PM, Sat - 6 January 24 -
#Speed News
CM Revanth: హైదరాబాద్ డంప్ యార్డులపై రేవంత్ కీలక నిర్ణయం
CM Revanth: హైదరాబాద్ చుట్టూ నాలుగువైపులా నాలుగు డంప్ యార్డులను జనావాసాలకు దూరంగా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఈ డంప్ యార్డుల వల్ల ప్రజల ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరానికంతటికి జవహర్ నగర్ లో ఒకే డంప్ యార్డు వున్నది. ప్రతి రోజు సుమారు 8వేల టన్నుల చెత్తను జవహర్ నగర్ డంప్ యార్డుకు చేరవేయడం జరుగుతున్నది. డంప్ యార్డ్ వల్ల వాయు కాలుష్యం, […]
Published Date - 08:53 PM, Sat - 6 January 24 -
#Telangana
Singareni: కాంగ్రెస్ సంచలన నిర్ణయం.. సింగరేణి నుంచి శ్రీధర్ ఔట్, బలరాం ఇన్!
కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన విభాగంపై పూర్తిగా పట్టు సాధిస్తోంది. నేటికి సరిగ్గా ౩౦ రోజులు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నెలలో తీసుకున్న నిర్ణయాల్లో కీలకమైనది సింగరేణి చైర్మెన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా శ్రీధర్ ని తొలగింపు. ఆ బాధ్యతలు బలరాం నాయక్ కు అప్పగించింది. దీంతో పలువురు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంపై స్వాగతిస్తున్నారు. ఇటీవలనే డిప్యూటీ సిఎం భట్టి ‘కాలేరు పరిస్థితుల’పై లోతుగా సమీక్ష జరిపి వెంటనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. […]
Published Date - 12:28 PM, Wed - 3 January 24 -
#Telangana
CM Revanth: ప్రజా పాలన దరఖాస్తు అమ్మకాలపై సీఎం సీరియస్, కఠిన చర్యలకు ఆదేశం
CM Revanth: కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవలనే ‘ప్రజా పాలన’ కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్రంలో పలు చోట్లా కొంతమంది ప్రజాపాలన దరఖాస్తులు విక్రయించారు. అమ్మకాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తుదారులకు అవసరమైనన్ని దరఖాస్తులను అందుబాటులో ఉంచాల్సిందేనని అధికారులను సీఎం ఆదేశించారు. రైతుబంధు, పింఛన్లపై అపోహలకు గురి కావద్దని, పాత లబ్ధిదారులందరికీ యథావిధిగా ఈ పథకాలు అందుతాయని స్పష్టం చేశారు. గతంలో లబ్ధి పొందని వారు, కొత్తగా లబ్ధి పొందాలనుకునేవారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. […]
Published Date - 02:17 PM, Sat - 30 December 23 -
#Telangana
Traffic Challans: వాహనదారులకు గుడ్ న్యూస్.. ట్రాఫిక్ చలాన్లపై మరోసారి డిస్కౌంట్స్!
Traffic Challans: గతేడాది మాదిరిగానే ఈసారి కూడా పెండింగ్లో ఉన్న ట్రాఫిక్ చలాన్లపై రాయితీలు ప్రకటించాలని తెలంగాణ పోలీసు శాఖ యోచిస్తోంది. భారీ రాయితీలు ప్రకటించి రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న చలాన్ల సంఖ్యను తగ్గించాలని అధికారులు నిర్ణయించారు. దీనికి సంబంధించిన ప్రకటన త్వరలో వెలువడనుందని సమాచారం. కాగా గత ఏడాది ట్రాఫిక్ చలాన్లపై రాయితీ ప్రకటించడం మంచి ఫలితాలను ఇచ్చింది. పెండింగ్లో ఉన్న చలాన్ల రూపంలో రూ.300 కోట్ల వరకు జరిమానాలు వసూలు చేశారు. నవంబర్ 2023 […]
Published Date - 11:10 AM, Fri - 22 December 23 -
#Telangana
Anjani kumar: అంజనీ కుమార్ సస్పెన్షన్ ఎత్తివేత, ఈసీ నిర్ణయం
డిజిపి అంజనీకుమార్ సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ EC నిర్ణయం తీసుకుంది.
Published Date - 10:46 AM, Tue - 12 December 23 -
#Special
Organ Donation: ఉద్యోగులు భళా.. అవయవ దానానికి 1650 మంది ఉద్యోగుల ప్రతిజ్ఞ
1650 మంది ఉద్యోగులు తమ అవయవాలను దానం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.
Published Date - 11:25 AM, Mon - 11 December 23 -
#South
CM M K Stalin: తుపాన్ ఎఫెక్ట్, సీఎం స్టాలిన్ కీలక నిర్ణయం
CM M K Stalin: వివిధ ప్రాంతాల్లో సహాయ, పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ చెన్నైను చుట్టివచ్చిన ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, తుఫాను కారణంగా కోటి మందికి పైగా ప్రజల జీవితాలను అతలాకుతలం చేసిందని, తాను సహాయ నిధికి తన నెల జీతాన్ని విరాళంగా ఇస్తున్నట్లు తెలిపారు. కేవలం చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాలే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా ప్రకృతి ప్రకోపానికి ప్రజలు గురయ్యాయని అన్నారు. దీంతో ప్రజలు ఉదారంగా విరాళాలు అందించాలని స్టాలిన్ కోరారు. ముఖ్యమంత్రి నిధి బాధిత […]
Published Date - 06:06 PM, Sat - 9 December 23 -
#India
Onion: ఉల్లి ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
Onion: దేశంలోని చాలా రాష్ట్రాల్లో కిలో ఉల్లి కనీస ధర రూ.50 నుంచి రూ.60కి పైనే ఉంది. దీంతో సామాన్య ప్రజలపై తీవ్ర భారం పడుతుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశంలో ఉల్లి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి దీంతో ఉల్లి ధరలను నియంత్రించేందుకు 2024 మార్చి 31 వరకు ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించారు. […]
Published Date - 01:36 PM, Fri - 8 December 23 -
#India
Digital Loans : డిజిటల్ లోన్స్పై కేంద్ర సర్కారు కీలక అప్డేట్
Digital Loans : డిజిటల్ లోన్స్ హవా నడుస్తోంది. చాలామంది ఎగబడి వివిధ డిజిటల్ ప్లాట్ఫామ్స్ నుంచి లోన్స్ తీసుకుంటున్నారు.
Published Date - 05:16 PM, Tue - 28 November 23 -
#India
Delhi: ఢిల్లీలో తారాస్థాయికి ఎయిర్ పొల్యూషన్, సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
ఢిల్లీలో దీపావళికి ముందే వాయు కాలుష్యం తారాస్థాయికి చేరుకుంది.
Published Date - 04:22 PM, Tue - 7 November 23 -
#India
Delhi: ఎయిర్ పొల్యూషన్ తో ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి, కేజ్రీవాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఢిల్లీలో వాయుకాలుష్యం తీవ్రస్థాయిలో పెరిగిపోవడంతో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Published Date - 03:34 PM, Mon - 6 November 23 -
#Telangana
Tenth Exams : పదవ తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్…పరీక్షలపై కేసీఆర్ కీలక నిర్ణయం..!!
తెలంగాణలో పదవ తరగతి చదివే విద్యార్థులకు శుభవార్త చెప్పింది ప్రభుత్వం. పరీక్షలపై కీలక నిర్ణయం తీసుకుంది సర్కార్.
Published Date - 08:35 PM, Thu - 13 October 22 -
#Speed News
TS Govt Key Decision : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం…ఇక ఆ ఆపరేషన్లు బంద్..!
తెలంగాణ రాష్ట్రంలోని ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మహిళలు మరణించిన విషయం తెలిసిందే.
Published Date - 05:21 PM, Thu - 1 September 22