Kesineni Janaki Lakshmi
-
#Andhra Pradesh
fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో తన భార్య కేశినేని జానకి లక్ష్మికి ఈడీ సమన్లు జారీ చేసిందంటూ వస్తున్న వార్తలపై విజయవాడ టీడీపీ లోక్సభ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) తీవ్రంగా స్పందించారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… తన భార్యకు వ్యక్తిగతంగా ఎలాంటి సమన్లు రాలేదని, కేవలం ఒక రియల్ ఎస్టేట్ సంస్థకు వచ్చిన నోటీసును కొందరు కావాలనే రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ‘ఇశాన్వీ’, ‘కేశినేని డెవలపర్స్’ సంస్థలు కలిసి ఉమ్మడిగా […]
Date : 25-05-2026 - 12:57 IST -
#Andhra Pradesh
AP Liqour Scam : లిక్కర్ స్కాం కేసు.. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని భార్యకు ఈడీ నోటీసులు
ఏపీలో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కాం కేసులో బెజవాడ ఎంపీ కేశినేని చిన్ని భార్య జానకి లక్ష్మీపేరు తెరమీదకు వచ్చింది. లిక్కర్ స్కాం కింగ్పిన్ రాజ్ కసిరెడ్డితో కేశినేని చిన్నికి సన్నిహిత సంబంధాలున్నాయనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా కేశినేని చిన్ని భార్య జానకి లక్ష్మీ నోటీసులు జారీ చేయడం టీడీపీ లో చర్చ జరుగుతుంది. ఈనెల 27న విచారణకు హాజరుకావాలని కేశినేని చిన్ని భార్య జానకి లక్ష్మీ ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. […]
Date : 25-05-2026 - 11:48 IST