Keshari Nath Tripathi
-
#Speed News
Keshari Nath Tripathi Passes away: బెంగాల్ మాజీ గవర్నర్ మృతి
బీజేపీ సీనియర్ నేత, బెంగాల్ మాజీ గవర్నర్ కేశరీనాథ్ త్రిపాఠి (88) (Keshari Nath Tripathi) ఆదివారం ఉదయం 5 గంటలకు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో కన్నుమూశారు. యూపీ శాసనసభకు మూడుసార్లు స్పీకర్గా పనిచేసిన ఆయన చేయి విరగడం, శ్వాస సంబంధిత సమస్యలతో డిసెంబర్లో స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు.
Date : 08-01-2023 - 9:02 IST