Kejriwal Attacks BJP
-
#India
40 MLAs @Rs 800cr: మా ఎమ్మెల్యేల కోసం రూ.800 కోట్లు… బీజేపీపై ఆప్ ఆరోపణలు
బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. గత కొన్ని రోజులుగా తీవ్రస్థాయిలో రెండు పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.
Published Date - 07:34 PM, Thu - 25 August 22