Kedarnath Yatra 2023
-
#India
kedarnath yatra: ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. నిలిచిపోయిన కేదార్నాథ్ యాత్ర
ఉత్తరాఖండ్లో కొనసాగుతున్న చార్దామ్ యాత్రలో ఈ ఏడాది 30లక్షల మంది యాత్రికులు పాల్గొంటారని అధికారులు అంచనా వేశారు. ఇప్పటి వరకు 10లక్షల మందికిపైగా భక్తులు కేదార్నాథ్ ధామ్ను సందర్శించినట్లు తెలిపారు.
Published Date - 10:21 PM, Sun - 25 June 23