Kcr
-
#Telangana
KCR : ఏప్రిల్ 15 న మెదక్ లో కేసీఆర్ భారీ సభ ..
దాదాపుగా లక్షమందితో సభను నిర్వహించాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుంది
Published Date - 09:19 PM, Wed - 3 April 24 -
#Telangana
KCR : కేసీఆర్ను చూస్తే జాలేస్తోంది – సీఎం రేవంత్
మూడోసారి సీఎం పీఠం ఫై కూర్చువాలని కలలు కన్నా అది కాస్త ‘కల’గానే మిగలడం..కూతురు (Kavitha) తీహార్ జైలు కు వెళ్లడం..వరుసపెట్టి నేతలు పార్టీని వీడడం..ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న కేసీఆర్ (KCR) ను చూస్తుంటే జాలేస్తోందని సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ఈ నెల 06 న రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున బహిరంగసభ ఏర్పటు చేయబోతుంది…ఈ క్రమంలో సభ ఏర్పాట్లను, ప్రాంగణాన్నిసీఎం రేవంత్రెడ్డి మంగళవారం పరిశీలించి నిర్వాహకులకు పలు […]
Published Date - 10:46 AM, Wed - 3 April 24 -
#Telangana
CM Revanth Reddy: కేసీఆర్ చెల్లని 1000 నోటు: సీఎం రేవంత్
కేసీఆర్ను రూ.1000 నోటుతో పోలుస్తూ, ఆయన ఇంకెప్పటికీ చెల్లని నోటుగానే మిగిలిపోతారని, అలాంటి నోటు ఇంకెవరైనా వద్ద ఉంటే జైలుకెళతారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
Published Date - 05:10 PM, Tue - 2 April 24 -
#Speed News
Kalvakuntla Kanna Rao : కేసీఆర్ అన్న కొడుకు కల్వకుంట్ల కన్నారావు అరెస్ట్
Kalvakuntla Kanna Rao : బీఆర్ఎస్ అధినేత, కేసీఆర్ అన్న కుమారుడు కల్వకుంట్ల కన్నారావును పోలీసులు అరెస్ట్ చేశారు.
Published Date - 01:43 PM, Tue - 2 April 24 -
#Telangana
Kadiyam Kavya : వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య
మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి (Kadiyam Srihari) తన కుమార్తె కావ్య (Kadiyam Kavya)తో కలిసి ఆదివారం ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), ఏఐసీసీ తెలంగాణ ఇన్చార్జ్ దీపా దాస్మున్షీ (Deepa Das Munshi) సమక్షంలో అధికారికంగా కాంగ్రెస్ (Congress)లో చేరారు.
Published Date - 10:40 PM, Mon - 1 April 24 -
#Telangana
KCR: కేసీఆర్ పొలంబాట.. 5న కరీంనగర్, రాజన్న-సిరిసిల్లలో పర్యటన
KCR: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్) మార్చి 31న ప్రారంభించిన ‘పొలం బాట’ రాష్ట్రవ్యాప్త పర్యటనలో భాగంగా ఏప్రిల్ 5న కరీంనగర్, రాజన్న-సిరిసిల్ల జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ ఏడాది అకాల వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతులతో మాజీ ముఖ్యమంత్రి మాట్లాడనున్నారు. తన పర్యటనలో భాగంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించి, వర్షాభావ పరిస్థితులను పరిశీలించేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ పాలనలో 100 రోజుల్లోనే తెలంగాణ వ్యాప్తంగా 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని కేసీఆర్ […]
Published Date - 07:55 PM, Mon - 1 April 24 -
#Telangana
KCR : కేసీఆర్ లో భయం మొదలైంది – ఉత్తమ్
కేసీఆర్ (KCR) లో భయం మొదలైందని, అందుకే ఆ భయం తో ఏమాట్లాడుతున్నారో కూడా అర్ధం కావడం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల వేడి మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల ఓటమి నుండి బయటకు వచ్చిన కేసీఆర్..లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించి మళ్లీ పట్టు బిగించాలని చూస్తున్నారు. ఈ క్రమంలో నిన్న సూర్యాపేట , నల్గొండ పలు జిల్లాలో పర్యటించి ఎండిన పంట తీరు ఫై రైతులతో […]
Published Date - 04:18 PM, Mon - 1 April 24 -
#Telangana
KTR: చేసింది చెప్పకపోవడమే మా తప్పు: కేటీఆర్
చేసిన మంచి పనుల గురించి ప్రచారం చేయాలని బిఆర్ఎస్ నాయకులకు పిలుపునిచ్చారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చేసిన పనిని వివరించలేకపోవడం గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి దారితీసిందని అన్నారు.
Published Date - 04:08 PM, Mon - 1 April 24 -
#Telangana
KTR : ‘KCR ఏం చేశారు..’ అనే ప్రశ్నలకు కేటీఆర్ సమాధానం
తెలంగాణ (Telangana) లో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. అధికార పార్టీ – ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా బిఆర్ఎస్ – కాంగ్రెస్ పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది. ఇరు పార్టీల నేతలు ఎక్కడ తగ్గేదెలా అంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలు , సవాళ్లు చేసుకుంటున్నారు. తమ పార్టీ నేతలంతా వారి పార్టీలోకి తీసుకెళ్తుందని ఆగ్రహం తో ఉన్న బిఆర్ఎస్..నిన్న కేసీఆర్ (KCR) ఎండిన […]
Published Date - 10:59 AM, Mon - 1 April 24 -
#Telangana
KCR : మంత్రులు, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు
తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ (BRS) పార్టీ అధినేత కేసీఆర్ (KCR) కాంగ్రెస్ (Congress) ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
Published Date - 07:50 PM, Sun - 31 March 24 -
#Telangana
MLA Yashaswini Reddy: కేసీఆర్ తీహార్ జైల్లో ఉన్న కవితను పరామర్శిస్తే బాగుండేది: ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి
పంట నష్టపోయిన రైతుల్ని పరామర్శిస్తున్న కేసీఆర్ పై కాంగ్రెస్ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. కేసీఆర్ పర్యటనపై స్పందించిన పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Published Date - 07:16 PM, Sun - 31 March 24 -
#Telangana
KCR : నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేల పరిహారం ఇవ్వాలి – కేసీఆర్ డిమాండ్
'రైతుల తరఫున మాట్లాడేవారు లేరనుకుంటున్నారా? మేమున్నాం. ప్రభుత్వం మెడలు వంచుతాం. లక్ష ఎకరాల్లో పంట పోయింది. ఈ మంత్రులు, సీఎం ఏం చేస్తున్నారు? ఎండిపోయిన పంటకు ఎకరాకు రూ. 25వేల నష్టపరిహారం ఇవ్వాల్సిందే. అప్పటి వరకు వేటాడుతాం. వెంటాడుతాం.
Published Date - 07:01 PM, Sun - 31 March 24 -
#Telangana
KCR : పార్టీ మారిన నేతలను కుక్కలతో పోల్చిన కేసీఆర్
'కుక్కల్ని, నక్కల్ని గుంజుకుని మీరు ఆహా, ఓహో అనుకోవచ్చు. మా ఎమ్మెల్యేలను తీసుకోవడం చీప్ పాలిటిక్స్. రాజకీయాలు చేస్తూ పోతే ప్రజలు ఏం కావాలి? రాజకీయాలు చేయడానికి మేము రెడీ. చాలా మందిని పాతరేశాం'
Published Date - 06:45 PM, Sun - 31 March 24 -
#Telangana
BRS : జీహెచ్ఎంసీలో బీఆర్ఎస్ ఖేల్ ఖతం..?
రోజు రోజుకు బీఆర్ఎస్ (BRS) పరిస్థితి దారుణంగా తయారవుతోంది. నమ్ముకున్న నేతలే పార్టీని నట్టేట ముంచి వెళ్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని కడియం శ్రీహరి (Kadiyam Srihari)కి టికెట్ ఇచ్చినా.. ఆయన కూడా పార్టీని వీడటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అంతేకాకుండా.. సీనియర్ నాయకులు కే.కేశవరావు (K.Keshava Rao) లాంటి నేతలు సైతం పార్టీని వీడటంతో పార్టీ మరింత బలహీన పడుతోంది.
Published Date - 06:38 PM, Sun - 31 March 24 -
#Telangana
KCR: కేసీఆర్ వాహనాన్ని తనిఖీ చేసిన ఈసి అధికారులు
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఈసీ అధికారులు షాక్ ఇచ్చారు. రైతుల్ని పరామర్శించేందుకు వెళ్లిన సందర్భంగా ఈసీ అధికారులు ఆయన వాహనాన్ని మార్గమధ్యంలో తనిఖీ చేశారు.
Published Date - 04:25 PM, Sun - 31 March 24