KCR To Skip
-
#Telangana
Prime Minister Tour: ప్రధాని పర్యటనకు మళ్ళీ కేసీఆర్ డుమ్మా
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనకు మరోసారి తెలంగాణ సీఎం కేసీఆర్ డుమ్మా కొట్టనున్నారు. ఏప్రిల్ 8న తెలంగాణలో వివిధ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనకు మోడీ రానున్నారు.
Published Date - 10:44 PM, Thu - 6 April 23