KCR Rule
-
#Speed News
Jyotirao Phule: మహాత్మా జ్యోతిబాపులే ఆశయాలకు అనుగుణంగానే రాష్ట్రంలో కేసిఆర్ పాలన : మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
మహాత్మా జ్యోతిబా ఫూలే 197వ జయంతి సందర్భంగా మంత్రుల నివాస సముదాయంలోని తన అధికారిక నివాసంలో రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఘన నివాళి అర్పించారు.
Published Date - 01:14 PM, Tue - 11 April 23