Kasi Viswanadhan
-
#Sports
MS Dhoni: ఎంఎస్ ధోనీ ఐపీఎల్ రిటైర్మెంట్పై సీఎస్కే సీఈవో విశ్వనాథన్ కీలక వ్యాఖ్యలు..
ఎంఎస్ ధోనీ ఐపీఎల్ రిటైర్మెంట్పై సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ కీలక వ్యాఖ్యలు. "మహి ఇలాంటి విషయాలు ఎవరితోనూ పంచుకోడు, వాటిని తన దగ్గరే ఉంచుకుంటాడు" అని చెప్పారు. ధోనీ ఆడాలనుకున్నంతకాలం, సీఎస్కే తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని విశ్వనాథన్ స్పష్టం చేశారు.
Date : 13-11-2024 - 4:04 IST