Kashmiri Pandits
-
#India
Target Killings In Kashmir: కాశ్మీరీ పండిట్ల దుస్థితిపై మోదీ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి.!!
మోదీ సర్కార్ ను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. దక్షిణ కశ్మీర్ లోని షోపియాన్ జిల్లా నుంచి కశ్మీరీ పండిట్ల వలసపై బీజేపీని లక్ష్యంగా చేసుకుంది కాంగ్రెస్. 8ఏళ్ల పాలనలో కశ్మీరీ పండిట్ల దుస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలంటూ మోదీ సర్కార్ ను డిమాండ్ చేసింది. జమ్మూ కశ్మీర్ లో కశ్మీరీ పండిట్లను లక్ష్యంగా చేసుకుని హత్య చేయడంపై బీజేపీ క్షమాపణ చెప్పాలని కోరింది. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ వరకు 80మంది కశ్మీరీ […]
Published Date - 07:48 PM, Thu - 27 October 22