Kashmir Terrorist Attack
-
#Trending
Terrorists: ఉగ్రవాదులకు డబ్బు ఎలా వస్తుంది? వారికి ఆర్థిక సాయం ఎవరు చేస్తున్నారు?
జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో భారతీయ పర్యాటకులపై భారీ ఉగ్ర దాడి జరిగింది. దీనిలో 28 మంది నిరపరాధులు మరణించారు. ఈ ఉగ్రవాద ఘటన దేశమంతా తీవ్రంగా కలచివేసింది. కాశ్మీర్ ఆర్థిక వ్యవస్థ ఎక్కువగా ఈ పర్యాటకులపైనే ఆధారపడి ఉంది.
Published Date - 12:38 PM, Thu - 24 April 25 -
#India
Amit Shah : శ్రీనగర్కు కేంద్ర హోంమంత్రి అమిత్షా
అనంతరం ఉన్నత స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించి ఉగ్రదాడికి సంబంధించి పలు కీలక విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘతుకానికి పాల్పడిన వారు తీవ్ర పరిణామాలను చవిచూస్తున్నారని, ఎవరినీ విడిచిపెట్టే ప్రసక్తి లేదని అమిత్షా చెప్పారు. నేరస్థులను కఠినంగా శిక్షిస్తామన్నారు.
Published Date - 01:34 PM, Wed - 23 April 25