Karnataka Violence
-
#India
Karnataka Communal Clashes : కర్ణాటకలో గణేష్ నిమజ్జనం హింసపై ఎన్ఐఏ విచారణ జరిపించాలి.. శోభా కరంద్లాజే డిమాండ్
Karnataka Communal Clashes : గణేష్ విగ్రహ నిమజ్జనం ఊరేగింపు సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారణ జరిపించాలని కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే గురువారం డిమాండ్ చేశారు.
Date : 12-09-2024 - 7:27 IST