Kapil Kawad
-
#India
Toll Plaza : ఆర్మీ జవాన్పై దాడి ఘటన..మారిన వైఖరి, మర్యాదగా వ్యవహరిస్తున్న టోల్గేట్ సిబ్బంది..
ఈ ఘటన అనంతరం మారిన పరిణామాలు గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టోల్ప్లాజాలన్నింటిలోనూ సిబ్బంది తాలూకు వైఖరిలో మార్పు కనిపిస్తోంది. ప్రత్యేకించి సైనిక వాహనాలు చూసిన వెంటనే టోల్ సిబ్బంది సెల్యూట్ చేస్తున్నారు. పలు చోట్ల వారికి తాగునీరు అందిస్తున్నారు.
Published Date - 11:08 AM, Fri - 22 August 25