Kalthi Kallu
-
#Telangana
Hyderabad : కల్తీ కల్లు తాగి 11 మందికి అస్వస్థత
ఈ నేపథ్యంలో వైద్య సంస్థలు, ప్రత్యేకించి కూకట్పల్లిలోని కొన్ని ఆసుపత్రులు, సంబంధిత ఆరోగ్య శాఖలకు హెచ్చరికలు పంపాయి. ప్రాథమిక దర్యాప్తులో ఈ కేసుల వెనుక కూకట్పల్లిలోని కల్లు దుకాణాలనే కారణంగా గుర్తించారు. బాధితుల్లో ఎక్కువ మంది హైదరానగర్, ఇందిరానగర్ ప్రాంతాలలో నివసించే దినసరి కూలీలు ఉన్నారు.
Published Date - 02:32 PM, Wed - 9 July 25