Kakatiya
-
#Telangana
Heavy rains : కాకతీయ, శాతవాహన వర్సిటీల్లో పరీక్షలు వాయిదా
ఈ విషయాన్ని విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య రాజేందర్ కట్ల ఒక ప్రకటనలో వెల్లడించారు. వర్షాల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని విద్యార్థుల సురక్షతకే ప్రాధాన్యత ఇస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. పరీక్ష కేంద్రాలకు వెళ్లడంలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశముండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
Date : 28-08-2025 - 10:42 IST -
#Speed News
Kishan Reddy: కాకతీయుల కళా వైభవానికి వేయి స్తంభాల గుడి మచ్చుతునక : కిషన్ రెడ్డి
Kishan Reddy: దేశ చరిత్రలో కాకతీయుల పాలనా కాలం స్వర్ణయుగం వంటిదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. వ్యవసాయం నుంచి కళలు, సంస్కృతి, సంప్రదాయాలు, చేతి వృత్తులకు వారు ఇచ్చిన ప్రాధాన్యత ఇప్పటివరకూ రీసెర్చ్ టాపిక్ అని పేర్కొన్నారు. అలాంటి కాకతీయుల కళా వైభవానికి వేయి స్తంభాల గుడి మచ్చుతునక అని కొనియాడారు. తాజాగా, పునఃనిర్మాణం చేసిన వేయి స్తంభాల గుడి కల్యాణ మండపంలో 132 స్తంభాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రాచీన కట్టడాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై […]
Date : 09-03-2024 - 12:43 IST -
#Special
Kakatiya king @ Warangal: ఓరుగల్లు గడ్డపైకి కాకతీయ వారసుడు!
ఇవాళ ప్రారంభం కానున్న కాకతీయ ఫెస్ట్కు ముఖ్య అతిథిగా విచ్చేయనున్న కాకతీయ రాజుల వారసుడికి ఘనస్వాగతం లభించింది.
Date : 07-07-2022 - 11:52 IST -
#Special
Kakatiya Dynasty: ఓరుగల్లు వేదికగా ‘కాకతీయ వైభవ సప్తాహం’
కాకతీయ సామ్రాజ్య చరిత్రను చాటిచెప్పేందుకు తెలంగాణ ప్రభుత్వం జూలై 7వ తేదీ నుంచి వారం రోజుల పాటు కార్యక్రమాన్ని నిర్వహించనుంది.
Date : 06-07-2022 - 12:09 IST