K Laxman
-
#Telangana
TS : ఫోన్ ట్యాపింగ్.. సామాన్య నేరం కాదు..దేశద్రోహం వంటిదే: లక్ష్మణ్
Phone Tapping: బీజేపీ(BJP) రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్(Lakshman)ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping)వ్యవహారంపై కెసీఆర్(KCR)పై విమర్శలు గుప్పించారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో గత కేసీఆర్ ప్రభుత్వం దేశద్రోహానికి పాల్పడిందని ఆయన ఆరోపించారు. ఒకరి వ్యక్తిగత స్వేచ్ఛను హరించే హక్కు కేసీఆర్కు ఎవరు ఇచ్చారు? అని ప్రశ్నించారు. ఇది సామాన్య నేరం కాదని… దేశద్రోహం వంటిదే అన్నారు. ఈ కేసులో సూత్రధారిపై చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు. ఢిల్లీ పెద్దల ఒత్తిడితో ఫోన్ ట్యాపింగ్ […]
Published Date - 03:11 PM, Wed - 29 May 24 -
#Telangana
511 PG Seats: తెలంగాణ మెడికల్ కాలేజీల్లో 511 పీజీ సీట్ల పెంపు
కేంద్ర ప్రాయోజిత పథకం (CSS) కింద తెలంగాణ (Telangana)కు తొమ్మిది మెడికల్ కాలేజీల్లో 511 పీజీ సీట్ల (511 PG Seats) పెంపునకు కేంద్రం సహకారం అందించిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ రాజ్యసభకు తెలియజేశారు.
Published Date - 10:31 AM, Wed - 15 March 23