Justice Chandra Ghosh
-
#Telangana
KCR : కాళేశ్వరం విచారణలో కేసీఆర్ను ప్రశ్నించనున్న అధికారులు..!
తెలంగాణలో గోదావరి నదిపై కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ నిర్మాణంలో జరిగిన అవకతవకలపై సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ నేతృత్వంలోని న్యాయ కమిషన్ బుధవారం విచారణ ప్రారంభించింది.
Published Date - 07:19 PM, Thu - 25 April 24