July 3
-
#India
Excise Policy Case: సీఎం అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీ జూలై 3 వరకు పొడిగింపు
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ "స్కామ్"తో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు బుధవారం జూలై 3 వరకు పొడిగించింది.
Published Date - 03:14 PM, Wed - 19 June 24