Journalists Lands
-
#India
Journalists Lands : `సీజేఐ`సంచలన తీర్పు, జర్నలిస్ట్ ల హర్షం-మంత్రి కేటీఆర్ అభినందన
పదిహేనేళ్లుగా పెండింగ్ లో ఉన్న జర్నలిస్ట్ ఇళ్ల స్థలాల వివాదంపై సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ సంచలన తీర్పును ప్రకటించారు. పదవీ విరమణకు ఒక రోజు ముందుగా ఆయన ఇచ్చిన ఈ తీర్పు వేలాది మంది తెలుగు జర్నలిస్ట్ లకు ఊరటనిచ్చింది
Published Date - 02:44 PM, Thu - 25 August 22