Joshimath Land Sinking
-
#India
678 Houses Develop Cracks: జోషిమఠ్ లో 678 ఇళ్లకు పగుళ్లు.. సహాయక చర్యలు ముమ్మరం
ఉత్తరాఖండ్లోని జోషిమఠ్ను కొండచరియలు విరిగిపడే ప్రాంతంగా ప్రకటించడంతో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. అదే సమయంలో జోషిమఠ్కు చెందిన 678 ఇళ్లకు పగుళ్లు (678 Houses Develop Cracks) వచ్చాయి. ఆదివారం వరకు 68 కుటుంబాలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
Published Date - 07:55 AM, Tue - 10 January 23