John Kirby
-
#World
USA : భారత ప్రజాస్వామ్య వ్యవస్థపై అమెరికా మరోసారి ప్రశంసలు.. ఢిల్లీ వెళ్లి చూడండంటూ కితాబు..
సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో.. భారత్లో ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యం ఉందా అన్న ప్రశ్నకు శ్వేతసౌధం జాతీయ భద్రతా సలహామండలి సమన్వయకర్త జాన్ కెర్బీ(John Kirby) మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
Published Date - 09:45 PM, Tue - 6 June 23