Job Fraud
-
#Speed News
Crime: హైకోర్టు లో ఉద్యోగాల పేరుతో మహిళ మోసం
విజయవాడ మధురానగర్ కు చెందిన తుమ్మల స్వర్ణ అనే మహిళ హైకోర్టులో ఉద్యోగాల పేరుతో పలువురిని మోసం చేసింది.దీనిపై గవర్నర్ పేట పోలీస్ స్టేషన్ లో మంగళవారం బాధితులు ఫిర్యాదు చేసారు.
Date : 16-02-2022 - 9:37 IST