Job Fraud
-
#Speed News
Crime: హైకోర్టు లో ఉద్యోగాల పేరుతో మహిళ మోసం
విజయవాడ మధురానగర్ కు చెందిన తుమ్మల స్వర్ణ అనే మహిళ హైకోర్టులో ఉద్యోగాల పేరుతో పలువురిని మోసం చేసింది.దీనిపై గవర్నర్ పేట పోలీస్ స్టేషన్ లో మంగళవారం బాధితులు ఫిర్యాదు చేసారు.
Published Date - 09:37 AM, Wed - 16 February 22