Jio New Offers
-
#Business
Jio : జియో కస్టమర్లకు ఆఫర్లు ప్రకటించిన ముఖేష్ అంబానీ
ముఖేష్ అంబానీ తన డిజిటల్ కంపెనీ జియో నుండి మరోసారి కొత్త ఆఫర్ను ప్రకటించారు. జియో ఇప్పుడు దేశ ప్రజలకు ఉచిత క్లౌడ్ స్పేస్ను అందిస్తుంది. ఈ ఏడాది దీపావళి నుంచి ఇది ప్రారంభం కానుంది.
Published Date - 03:56 PM, Thu - 29 August 24