Jehanabad
-
#Speed News
Bihar: బాబా సిద్ధనాథ్ ఆలయంలో తొక్కిసలాట; ఏడుగురు మృతి
బీహార్లోని జెహనాబాద్ జిల్లాలోని మఖ్దుంపూర్లో ఉన్న బాబా సిద్ధనాథ్ ఆలయంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు మరణించగా, తొమ్మిది మంది గాయపడ్డారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు, ఒక చిన్నారి ఉన్నారు.
Date : 12-08-2024 - 8:03 IST -
#Viral
Bihar Viral News: సోదరుడు అక్రమ సంబంధం, తల్లిదండ్రులు అరెస్ట్, కొడుకు సూసైడ్
సోదరుడి నేరానికి తల్లిదండ్రులు జైలుకు వెళ్లడాన్ని యువకుడు చూడలేకపోయాడు, ఆపై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన బీహార్ లో జరిగింది. యువతి, డూడూ కుమార్ ఇంటి నుండి పారిపోయారు, ఆ తర్వాత అమ్మాయి తండ్రి ఫిర్యాదు మేరకు డూడూ కుమార్ మరియు అతని తల్లిదండ్రులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
Date : 10-08-2024 - 3:00 IST -
#India
Viral Video: మట్టి తీయడం, కట్టెలు కొట్టడం.. స్కూల్లో చిన్నారుల చేత ఇలాంటి పనులా?..
సాధారణంగా పిల్లలు.. స్కూల్కు వెళ్లి చదువుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం స్కూల్కు వెళ్లిన చిన్నారులు పాఠశాల
Date : 03-08-2022 - 3:00 IST