Jawaharlal Nehru Jayanti
-
#Telangana
District Tour : జిల్లాల పర్యటన చేయనున్న టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్
ప్రభుత్వం ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా వాటిని తప్పుపట్టడమే పనిగా బీఆర్ఎస్ , బీజేపీ లు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఎలాంటి భేషజాలు లేవు. ఏమైనా తప్పులు జరిగితే సరిదిద్దుకునేందుకు సిద్ధంగా ఉన్నారు.
Published Date - 01:54 PM, Thu - 14 November 24