Japanese Prime Minister Fumio Kishida
-
#India
Japan PM: భారత్ కు చేరుకున్న జపాన్ ప్రధాని కిషిడా.. 27 గంటల పాటు పర్యటన.!
జపాన్ ప్రధాని (Japan PM) ఫుమియో కిషిడా భారత్ చేరుకున్నారు. జపాన్ ప్రధాని సోమవారం ఉదయం ఢిల్లీ చేరుకున్నారు. రక్షణ, వాణిజ్యం, పెట్టుబడులు, అత్యున్నత సాంకేతిక రంగాల్లో భారత్, జపాన్ల మధ్య సహకారాన్ని పెంపొందించుకోవడంపై చర్చలు జరపడమే జపాన్ ప్రధాని పర్యటన లక్ష్యం.
Published Date - 11:52 AM, Mon - 20 March 23 -
#India
India Japan Bilateral Talks : మోడీ, జపాన్ పీఎం కీలక భేటీ
రష్యా, ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్న సమయంలో జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా భారత పర్యటనకు రావడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Published Date - 05:27 PM, Sat - 19 March 22