Jana Sena MLA's Son
-
#Devotional
Tirumala: టీటీడీకి జనసేన ఎమ్మెల్యే తనయుడు భారీ విరాళం..
తాజాగా తిరుపతి జనసేన ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు కుమారుడు, జేఎంసీ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధి అరణి మదన్ మోహన్ టీటీడీకి రూ. 10 లక్షల భారీ విరాళాన్ని అందజేశారు. ఈ మొత్తాన్ని టీటీడీ నిర్వహిస్తున్న ఎస్వీ గోసంరక్షణ ట్రస్టుకు కేటాయించారు
Date : 20-03-2026 - 9:01 IST