Jammu-Srinagar
-
#Devotional
Raghunath Temple: 36 ఏళ్ల తర్వాత శ్రీనగర్లో తెరుచుకున్న రఘునాథ మందిరం
కశ్మీర్ లోయలో మూడున్నర దశాబ్దాల క్రితం మూతపడిన ఓ చారిత్రక హిందూ దేవాలయం తిరిగి తెరుచుకుంది. ఉగ్రవాదం కారణంగా మూతపడిన శ్రీనగర్లోని హబ్బాకడల్ ప్రాంతంలో ఉన్న రఘునాథ్ మందిరాన్ని రామ నవమి పర్వదినం సందర్భంగా పునఃప్రారంభించారు. 36 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జరిగిన ఈ వేడుకల్లో కశ్మీరీ పండిట్లు, స్థానిక ముస్లింలు, పౌర, పోలీసు శాఖల అధికారులు పాల్గొని మత సామరస్యాన్ని చాటారు. ఈ సందర్భంగా శ్రీనగర్ డిప్యూటీ కమిషనర్ అక్షయ్ లబ్రూ మాట్లాడుతూ.. “చాలా […]
Date : 27-03-2026 - 9:57 IST -
#India
Vande Bharat Express: మరో మూడు కొత్త రూట్లలో వందే భారత్ రైలు.. పూర్తి వివరాలు ఇవే..!
సూపర్ ఫాస్ట్ సర్వీసుకు ప్రసిద్ధి చెందిన వందే భారత్ రైలు (Vande Bharat Express) క్రమంగా దేశంలోని అనేక ప్రాంతాలకు చేరుకుంటోంది.
Date : 17-12-2023 - 11:56 IST