Jaisalmer
-
#Speed News
Lightning: విషాద ఘటన.. పిడుగుపాటుకు 30 గొర్రెలు, 56 మేకలు మృతి.. ఎక్కడంటే..?
వర్షాల సమయంలో జైసల్మేర్ (Jaisalmer) జిల్లాలోని నోఖా గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలోని నిర్జన ప్రదేశంలో పిడుగుపాటు (Lightning)కు 86 జంతువులు చనిపోయాయి.
Published Date - 08:57 AM, Wed - 28 June 23