Jagannath Rath Yatra
-
#India
Stampede: మరో తొక్కిసలాట.. ముగ్గురు భక్తులు మృతి, 50 మందికి గాయాలు.. వీడియో ఇదే!
ఆదివారం ఉదయం సుమారు 4:30 గంటల సమయంలో పవిత్ర రథాలు శ్రీ గుండిచా ఆలయం గుండా వెళుతున్నాయి. దర్శనం కోసం భారీ జనసమూహం గుమిగూడింది.
Published Date - 10:16 AM, Sun - 29 June 25 -
#Devotional
Jagannath Rath Yatra : పూరీలో వైభవంగా జగన్నాథుడి రథయాత్ర
12వ శతాబ్దానికి చెందిన జగన్నాథ ఆలయం నుంచి సుమారు 2.6 కి.మీ దూరంలో ఉన్న గుండిచా ఆలయానికి వైభవంగా జరుపుతున్న ఈ రథయాత్రలో, భక్తులు స్వయంగా రథాలను లాగేందుకు పోటీ పడ్డారు.
Published Date - 05:13 PM, Sat - 28 June 25 -
#India
Jagannath Rath Yatra : జగన్నాథ రథయాత్రలో అపశ్రుతి
ఈ ఘటనలో పలువురు భక్తులు గాయపడినట్లు ఆలయ అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళితే, శుక్రవారం ఉదయం 10:15 గంటల సమయంలో రథయాత్ర అహ్మదాబాద్ నగరంలోని ఖాదియా ప్రాంతానికి చేరుకుంది. ఈ సందర్భంలో ఊరేగింపు ముందు భాగంలో నడుస్తున్న మూడు ఏనుగులు హఠాత్తుగా భయభ్రాంతులకు లోనై నియంత్రణ తప్పాయి.
Published Date - 03:15 PM, Fri - 27 June 25 -
#Devotional
APSRTC Special : పూరీ జగన్నాథ రథయాత్రకు ఏపీ నుంచి ప్రత్యేక బస్సులు..టికెట్ ధర, బుకింగ్ వివరాలు ఇవే !
జూన్ 27న జరిగే రథయాత్రకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం రాష్ట్రం నలుమూలల నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నారు. పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ (PNBS), విజయవాడ నుంచి పూరీ రథయాత్రకు ప్రత్యేక బస్సులు ఈ నెల 25వ తేదీ రాత్రి 10 గంటలకు బయలుదేరతాయి. జూన్ 26న యాత్రలో భాగంగా ప్రముఖ పుణ్యక్షేత్రాలు సందర్శించే అవకాశముంటుంది.
Published Date - 11:31 AM, Thu - 19 June 25