Jagananna Suraksha
-
#Andhra Pradesh
Jagananna Suraksha : ప్రజల వద్దకు పాలన సీఎం జగన్ లక్ష్యం.. విజయవంతంగా జగనన్న సురక్ష కార్యక్రమం
జగనన్న సురక్ష కార్యక్రమం తొలిరోజు విజయవంతమైంది. తొలిరోజు రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో మండలానికి రెండు చొప్పున 1,305 సచివాలయాల పరిధిలో క్యాంపులు నిర్వహించారు. లబ్ధిదారులకు అవసరమైన దృువపత్రాలు, ప్రభుత్వ సేవలను అక్కడికక్కడే అందించారు.
Published Date - 07:23 PM, Sat - 1 July 23 -
#Andhra Pradesh
Jagananna Suraksha: విజయమే లక్ష్యంగా.. జగన్ ప్రభుత్వం మరో కొత్త కార్యక్రమం.. ఎవర్నీ వదిలిపెట్టేది లేదు..
గ్రామ స్థాయిలో నిర్వహించే ప్రత్యేక క్యాంపుల్లో మండలాల వారీగా ఎంపీడీవోలు, తహసీల్దార్లు పాల్గొంటారు. వీరి ఆధ్వర్యంలో రెండు వేరువేరు టీంలను ఏర్పాటు చేయనున్నారు. ముగ్గురు చొప్పున మండల స్థాయి అధికారులు ఉంటారు.
Published Date - 10:02 PM, Wed - 21 June 23