Jagan Allegations PM Modi
-
#Andhra Pradesh
ఆ కార్యక్రమంలో అవినీతి.. ప్రధాని మోదీపై జగన్ ఆరోపణలు!
ఇక మెడికల్ కాలేజీల ఖర్చు విషయంలోనూ జగన్ రెడ్డి శుద్ధ అబద్దాలు చెప్పారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీ స్టాఫ్ ఖర్చు కోసం ప్రభుత్వం ఏడాదికి వంద కోట్లకు పైగా ఖర్చు చేస్తుందని.. ఇది ప్రైవేటు సంస్థలకు మేలు చేయడమే అంటున్నారు జగన్రెడ్డి.
Date : 19-12-2025 - 3:31 IST