Jaasena
-
#Andhra Pradesh
Siddham in Palnadu: 15 లక్షల మందితో పల్నాడులో సిద్ధం సభ
వచ్చే నెల మూడో తేదీన పల్నాడులో సిద్ధాం సభ జరగనుంది, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, పల్నాడు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. ఈ సభకు 15 లక్షల మందికి పైగా హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
Date : 27-02-2024 - 2:56 IST