Isanth Sharma
-
#Sports
IPL 2025: ఐపీఎల్ 2025 తర్వాత ఈ స్టార్ ఆటగాళ్లు రిటైర్మెంట్ తీసుకోనున్నారా?
చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఐపీఎల్ 2025 తర్వాత రిటైర్మెంట్ ప్రకటించవచ్చు. 43 ఏళ్ల వయసులో ధోనీ ఐపీఎల్లో పటిష్ట ప్రదర్శన చేసేందుకు పూర్తిగా సిద్ధమయ్యాడు.
Published Date - 01:09 PM, Wed - 12 March 25