IPLMatch
-
#Speed News
IPLMatch: భారత్- పాక్ మధ్య ఉద్రిక్తత.. పంజాబ్- ఢిల్లీ మ్యాచ్ రద్దు!
పంజాబ్ కింగ్స్ మొదట బ్యాటింగ్ చేసి కేవలం 10.1 ఓవర్లలో 122 పరుగులు సాధించింది. ప్రియాంశ్ ఆర్య, ప్రభ్సిమ్రన్ సింగ్ తమ జట్టుకు వేగవంతమైన ఆరంభాన్ని అందించారు.
Published Date - 10:40 PM, Thu - 8 May 25