Investment
-
#Business
Investment: నెలకు రూ. 1000 పెట్టుబడి.. రూ. 3 లక్షలకు పైగా రాబడి, స్కీమ్ ఇదే..!
PPF ఖాతా తెరవడానికి కనీస మొత్తం 500 రూపాయలు. ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ. 500 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.
Date : 17-08-2024 - 11:15 IST -
#India
RBI Announces Mobile App: ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడులు పెట్టేందుకు ఆర్బీఐ మొబైల్ యాప్ను ప్రకటించింది
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిటైల్ డైరెక్ట్ స్కీమ్ కోసం డెడికేటెడ్ మొబైల్ అప్లికేషన్ను లాంచ్ చేస్తుంది. ఈ మేరకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు
Date : 05-04-2024 - 4:03 IST -
#Telangana
Telangana: టాటా టెక్నాలజీస్ సంస్థతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం, మరిన్ని ఉపాధి అవకాశాలు
Telangana: మారిన పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్రంలోని ఐటీఐలను సాంకేతిక నైపుణ్య శిక్షణా కేంద్రాలుగా తీర్చిదిద్దడానికి టాటా టెక్నాలజీస్ సంస్థతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. శనివారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో రాష్ట్ర అధికారులు, టాటా టెక్నాలజీస్ ప్రతినిధుల మధ్య ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుదిళ్ళ శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి […]
Date : 09-03-2024 - 6:22 IST -
#Telangana
CM Revanth Reddy: సీఎం రేవంత్ ను కలిసిన గూగుల్ వీపీ
గూగుల్ సంస్థ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నది. అందులో భాగంగా ఈ రోజు జనవరి 11న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో గూగుల్ వీపీ సమావేశమయ్యారు.
Date : 11-01-2024 - 2:45 IST -
#India
Vibrant Gujarat Summit: మోడీ పాలనను ఆకాశానికి ఎత్తిన అదానీ
వైబ్రాంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభమైంది.ఈరోజు జనవరి 10న గాంధీనగర్లోని మహాత్మా మందిర్లో ప్రధాని నరేంద్ర మోడీ సమ్మిట్ ను ప్రారంభించారు.
Date : 10-01-2024 - 4:24 IST -
#Speed News
CM Revanth: రేవంత్ తో గోద్రెజ్ కంపెనీ ప్రతినిధుల భేటీ, మరిన్ని పెట్టుబడులు
CM Revanth: గోద్రెజ్ ఆగ్రోవెట్ కంపెనీ ప్రతినిధి బృందం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో నేడు డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో భేటీ అయింది. గోద్రెజ్ అగ్రోవెట్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ బలరాం సింగ్ యాదవ్, ఇతర కంపెనీ ప్రతినిధులు రాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చలు జరిపారు. తెలంగాణలో రియల్ ఎస్టేట్, ఫర్నీచర్, కన్స్యూమర్ గూడ్స్ రంగాల్లో ఉన్న అపారమైన అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి కంపెనీ ప్రతినిధులకు సూచించారు. గోద్రెజ్ ఆగ్రోవెట్ తెలంగాణలో […]
Date : 09-01-2024 - 5:06 IST -
#Special
Stock Market: స్టాక్ మార్కెట్లో రూ.1 లక్ష పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా?
కొత్త సంవత్సరం 2024 ప్రారంభమైంది. కొత్త ఏడాదిలో షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనీ అనుకుంటుంటారు.షేర్లలో పెట్టుబడి పెట్టడం ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాలని ఆలోచిస్తున్నట్లయితే
Date : 06-01-2024 - 6:13 IST -
#Telangana
CM Revanth: తెలంగాణలో అమర్ రాజా మరిన్ని పెట్టుబడులు, రేవంత్ తో గల్లా జయదేవ్ భేటీ
CM Revanth: తెలంగాణలో పెట్టుబడులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అమర్ రాజా కంపెనీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ గల్లా జయదేవ్ సంప్రదింపులు జరిపారు. అమర రాజా ఎనర్జీ & మొబిలిటీ (గతంలో అమర రాజా బ్యాటరీస్) రాష్ట్రంలోని దివిటిపల్లిలో లిథియం అయాన్ బ్యాటరీల తయారీకి సంబంధించిన ‘గిగా ప్రాజెక్టు’ నెలకొల్పుతోంది. ఈ పరిశ్రమల స్థాపనకు సంబంధించిన పురోగతిపై ఈరోజు డా. బి. ఆర్. తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి […]
Date : 03-01-2024 - 4:37 IST -
#Life Style
Amul Franchise Cost in India: సరికొత్త అవకాశాలు కల్పిస్తున్న అమూల్ సంస్థ.. ఫ్రాంఛైజీ బిజినెస్తో లక్షల్లో ఆదాయం?
ప్రస్తుత రోజుల్లో ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడంతో ఉద్యోగాలు చేస్తున్న కూడా సంపాదన అస్సలు సరిపోవడం లేదు. దీంతో చాలా మంది ఉద్యోగస్తులు ఉద్యోగా
Date : 07-12-2023 - 2:30 IST -
#India
Reliance Industries: పశ్చిమ బెంగాల్లో 20 వేల కోట్ల పెట్టుబడులు
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ పశ్చిమ బెంగాల్లో రూ.20 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించారు.
Date : 21-11-2023 - 6:18 IST -
#Speed News
CM Jagan: ప్రాజెక్టుల ఏర్పాటుతో 6, 705 మందికి ప్రత్యక్షంగా ఉపాధి: సీఎం జగన్
13 ప్రాజెక్టుల ఏర్పాటు ద్వారా 2వేల 851 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని, 6వేల 705 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కలుగుతుందని ముఖ్యమంత్రి తెలిపారు.
Date : 04-10-2023 - 4:52 IST -
#Andhra Pradesh
Vizag@IT: ఐటీ హబ్గా విశాఖపట్నం, క్యూ కడుతున్న దిగ్గజ కంపెనీలు!
ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత హైదరాబాద్ తర్వాత ఐటీ అభివృద్ధికి విశాఖపట్నం ప్రాధాన్యం సంతరించుకుంది.
Date : 08-09-2023 - 1:26 IST -
#Telangana
KTR: దుబాయ్ లో కేటీఆర్ బిజీ బిజీ, తెలంగాణకు మరో 1600 కోట్ల పెట్టుబడులు!
తెలంగాణ మంత్రి కె.టి. రామారావు ఎన్నికల ముంగిట విదేశీ పర్యటనలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
Date : 07-09-2023 - 11:48 IST -
#Speed News
BRS Minister: అమెరికాలో కొనసాగుతున్న మంత్రి నిరంజన్ రెడ్డి పర్యటన
తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అమెరికాలోని వాషింగ్టన్ డీసీ లోని IFPRI ప్రధాన కార్యాలయంలో సంస్థ ప్రతినిధులతో సమావేశం అయ్యారు.
Date : 02-09-2023 - 4:47 IST -
#Telangana
KTR in US: తెలంగాణలో కోకాకోలా భారీ పెట్టుబడులు
తెలంగాణాలో కోకాకోలా సంస్థ భారీ పెట్టుబడులకు సిద్ధమైంది. ఇప్పటికే తెలంగాణాలో తమ కార్యకలాపాలను నిర్వహిస్తుంది.
Date : 26-08-2023 - 3:27 IST