International Economy
-
#World
India : భారత్ ఆర్థికంగా ఎదగడం ఆయనకు కంటగింపుగా మారింది: అమెరికా ఆర్థికవేత్త
ఇటీవల భారత్ పై అమెరికా భారీ టారిఫ్లు విధించిన నేపథ్యంలో, జెఫ్రీ సాచ్స్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ట్రంప్ పాలనలో అమెరికా మాత్రమే మేఘదేశంగా ఉండాలి అన్న భ్రమ కొనసాగుతుంది. కానీ ఈ దృష్టికోణం మారాల్సిన సమయం ఇది. భారత్ లాంటి దేశాలు తమ ప్రయోజనాలను ముందుకు తెచ్చే విషయంలో చురుగ్గా ఉండాలి.
Published Date - 12:24 PM, Fri - 15 August 25