Intelligence Department
-
#Telangana
Harish Rao : బీఆర్ఎస్ నాయకులపై సీఎం రేవంత్ రెడ్డి నిఘా : హరీష్ రావు
సీఎం రేవంత్ రెడ్డి ప్రతిరోజూ బిఆర్ఎస్ నేతలు, కొంతమంది జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు. మా వెనుక నిఘా బృందాలను నియమిస్తున్నారు. వారు ఎక్కడికైనా వెళ్తే, వెంటనే ఇంటెలిజెన్స్ అధికారులు అక్కడికి చేరుతున్నారు.
Published Date - 12:12 PM, Fri - 18 July 25