IndianArmy
-
#India
Chhattisgarh : IED పేలి ముగ్గురు జవాన్లు మృతి
ఈ ఘటనపై ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల త్యాగం వెలకట్టలేనిదని, వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మందుపాతర పేలుడు తర్వాత అటవీ ప్రాంతంలో
Date : 02-05-2026 - 8:13 IST -
#India
Jammu Kashmir : జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులపై దళాల దూకుడు… కిష్ట్వార్, కుల్గాంలో ఆపరేషన్లు
Jammu Kashmir : జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులపై భద్రతా దళాల ఆపరేషన్లు మరింత వేగవంతం అయ్యాయి. ఆదివారం కిష్ట్వార్ జిల్లాలో సంయుక్త భద్రతా దళాలు-ఉగ్రవాదుల మధ్య కాల్పులు ప్రారంభమయ్యాయి.
Date : 10-08-2025 - 11:04 IST