Indian Territory
-
#India
Rahul Gandhi : సోషల్ మీడియాలో కాదు.. పార్లమెంటులో మాట్లాడండి : రాహుల్ గాంధీకి సుప్రీం సూచన
రాహుల్ గాంధీ 2022 డిసెంబర్లో 'భారత్ జోడో యాత్ర'లో మాట్లాడుతూనే, గల్వాన్ ఘర్షణల తర్వాత చైనా దాదాపు 2,000 చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని ఆక్రమించిందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన ఓ మాజీ రక్షణ అధికారి, లక్నో కోర్టులో పరువునష్టం దావా వేశారు.
Published Date - 01:24 PM, Mon - 4 August 25