Indian Population
-
#India
UNO : 2061 నాటికి భారత్ జనాభా 170 కోట్లు: ఐరాస అంచనా
2100 నాటికి చైనా జనాభా 78.6 కోట్లు తగ్గి 63 కోట్లకే పరిమితంకానుందని ఐరాస నివేదిక తెలిపింది. ప్రస్తుతం చైనా జనాభా 141 కోట్లని, 2054 నాటికి 121 కోట్లకు తగ్గుతుందని ఐరాస నివేదిక తెలిపింది.
Published Date - 04:20 PM, Mon - 17 February 25