Indian Kisan Union Leaders
-
#India
Rally : మరోసారి ఢిల్లీకి ర్యాలీ చేపడతాం: బీకేయూ
హర్యానా, పంజాబ్ సరిహద్దులోని శంభు వద్ద హర్యానా ప్రభత్వం రోడ్ బ్లాక్ బ్లాక్ చేయడాన్ని ఇటీవల అక్కడి హైకోర్టు తప్పబట్టింది. దీంతో వెంటనే బారికెట్లను తొలగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో రైతులు ఢిల్లీకి ర్యాలీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.
Published Date - 05:34 PM, Tue - 16 July 24