India-Pakistan Cricket Match
-
#Sports
India vs Pakistan: ఆపరేషన్ సిందూర్ తర్వాత ఈనెల 20న భారత్- పాక్ మధ్య తొలి మ్యాచ్..!
వరల్డ్ చాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నమెంట్ రెండవ సీజన్ జులై 18 నుండి ప్రారంభం కానుంది. భారత్-పాకిస్థాన్ మధ్య మహా సమరం జులై 20న జరగనుంది. ఈ టోర్నమెంట్లో మొత్తం 6 జట్లు పాల్గొంటాయి.
Published Date - 12:15 PM, Sat - 5 July 25