India National Security Advisor Ajit Doval
-
#India
Operation Sindoor : ఉద్రిక్తతలు పెంచే ఉద్దేశం భారత్కు లేదు.. పాక్ ప్రయత్నిస్తే గట్టిగా ప్రతిస్పందిస్తాం: అజిత్ దోవల్
పాకిస్థాన్ పరిస్థితులను మరింత ఉద్రిక్తత తాలూకుగా మలచే ప్రయత్నం చేస్తే, భారత్ నుంచి మరింత గట్టి ప్రతిస్పందన ఉండబోతుందని స్పష్టం చేశారు. అయితే భారత్ ఉద్దేశం శాంతి స్థాపనకే అని, ఉద్రిక్తతల పట్ల దేశానికి ఆసక్తి లేదని ఆయన వివరించారు.
Published Date - 05:38 PM, Wed - 7 May 25