India Lose Toss
-
#Sports
Champions Trophy: ఆసీస్తో టీమిండియా సెమీ ఫైనల్.. మరో చెత్త రికార్డు నమోదు చేసిన భారత్!
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ క్రికెట్ స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా మధ్య తొలి సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి టాస్ ఓడిపోయాడు.
Published Date - 03:28 PM, Tue - 4 March 25