India Enter Semi Finals
-
#Sports
India Enter Semi Finals: సెమీఫైనల్కు చేరిన టీమిండియా.. శ్రీలంకపై భారత్ 302 పరుగుల తేడాతో విజయం..!
శ్రీలంకను ఓడించి భారత జట్టు సెమీఫైనల్ (India Enter Semi Finals)కు చేరుకుంది. దింతో సెమీఫైనల్లో చోటు దక్కించుకున్న తొలి జట్టుగా టీం ఇండియా నిలిచింది.
Published Date - 06:35 AM, Fri - 3 November 23