Indain National Congress
-
#India
National Herald Case : సోనియకు ఈడీ సమాన్లపై కాంగ్రెస్ ఆగ్రహం.. ఆ రోజు దేశ వ్యాప్తంగా..?
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి సమాన్లు జారీ చేసింది. జులై 21న విచారణకు రావాలని నోటీసుల్లో ఈడీ పేర్కొంది.
Published Date - 09:14 AM, Thu - 14 July 22