IND-W Beat ENG-W
-
#Sports
IND-W Beat ENG-W: స్మృతి మంధానా సెంచరీ.. ఇంగ్లండ్పై భారత్ ఘనవిజయం!
టీ20 సిరీస్లోని మొదటి మ్యాచ్ నాటింగ్హామ్లో జరిగింది. ఈ మ్యాచ్లో టీమ్ ఇండియా మొదట బ్యాటింగ్ చేసి 210 పరుగులు చేసింది. కెప్టెన్ స్మృతి మంధానా మొదటి నుండి విజృంభించి షెఫాలీ వర్మాతో కలిసి 77 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది.
Published Date - 11:14 PM, Sat - 28 June 25